ముసాయిదా నూతన రెవెన్యూ చట్టం-2024 చర్చా వేదిక కార్యక్రమంలో శనివారం కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వివిధ సంఘాల అధ్యక్షులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చే�
ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ప్రభుత్వ నిబంధనల అమలుపై వైద్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ�
ప్రిన్సిపాల్ వేధింపులకు గురిచేస్తున్నారని, ఆమె నుంచి రక్షించాలంటూ ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు పోలీస్స్టేషన్కు తరలివచ్చారు. జైనథ్ మండలానికి చెందిన బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఆదిలాబాద్ పట్�
ధరణి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో ధరణి పెండింగ్ దరఖా
జూన్ 9వ తేదీన నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వ�
పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని విత్తనాల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాశీ 659 రకం కోసం రైతులు ఉ దయం నుంచే బార
ఆదిలాబాద్ జిల్లాకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, వానకాలం సాగుకు సన్నద్ధం కావాలని, ఇందుకోసం ఈ నెల18వ తేదీలోగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమ�
ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జడ్పీ సమావేశ మందిరం వరకు కాగడాను వెలిగించి ర్య
మండలంలోని గిరిగామ, అట్నంగూడ, లింగూడ గ్రామాలకు మిషన్ భగీరథ జలం నాలుగు రోజులుగా సరఫరా కావడం లేదు. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు ఇంకిపోయి గిరిపుత్రులు అష్ట క ష్టాలు పడుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డీపీఆర్వో కార్యాలయంలో మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసీఎంసీ)ను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలంతో కలి�
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) లోక్సభ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్�
ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి ప్రజాపాలన సాఫ్ట్వేర్లో నమోదు చేయాలని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయ న జిల�