జూన్ 9వ తేదీన నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వ�
పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని విత్తనాల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాశీ 659 రకం కోసం రైతులు ఉ దయం నుంచే బార
ఆదిలాబాద్ జిల్లాకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, వానకాలం సాగుకు సన్నద్ధం కావాలని, ఇందుకోసం ఈ నెల18వ తేదీలోగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమ�
ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జడ్పీ సమావేశ మందిరం వరకు కాగడాను వెలిగించి ర్య
మండలంలోని గిరిగామ, అట్నంగూడ, లింగూడ గ్రామాలకు మిషన్ భగీరథ జలం నాలుగు రోజులుగా సరఫరా కావడం లేదు. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు ఇంకిపోయి గిరిపుత్రులు అష్ట క ష్టాలు పడుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డీపీఆర్వో కార్యాలయంలో మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసీఎంసీ)ను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలంతో కలి�
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) లోక్సభ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్�
ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి ప్రజాపాలన సాఫ్ట్వేర్లో నమోదు చేయాలని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయ న జిల�
మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రాహుల్రాజ్ను మెదక్ కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్�
యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో వారు పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడంతోపాటు దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు నెహ్రూ యువ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో మెదక్ రైల్వే స్టేషన్ ఎంపిక కావడం శుభపరిణామమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ ఆధునీకరణ కార్యక్రమాన్ని ప�
వచ్చేనెల 3,4,5 తేదీల్లో నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పల్స్ పోలియో నిర్వహణపై సమావేశం నిర్వహించారు.