పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డీపీఆర్వో కార్యాలయంలో మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసీఎంసీ)ను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలంతో కలి�
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) లోక్సభ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్�
ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి ప్రజాపాలన సాఫ్ట్వేర్లో నమోదు చేయాలని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయ న జిల�
మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రాహుల్రాజ్ను మెదక్ కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్�
యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో వారు పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడంతోపాటు దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు నెహ్రూ యువ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో మెదక్ రైల్వే స్టేషన్ ఎంపిక కావడం శుభపరిణామమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ ఆధునీకరణ కార్యక్రమాన్ని ప�
వచ్చేనెల 3,4,5 తేదీల్లో నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పల్స్ పోలియో నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబర్చాలని మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు అన్నారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు ఆదివారం రామాయంపేట గజ్వేల్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో 80 మంది విద�
ఆడపిల్లలపై వివక్షను రూపుమాపాలని, బాల్యవివాహాలను అరికట్టాలని, అందుకు ప్రతిఒకరూ కంకణబద్ధులై ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బేటీ బచావో-�
భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రక్రియలో ఓటు హకు ఎంతో విలువైనదని, ఓటుతో దేశాన్ని, భవిష్యత్తును మార్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
నూతన పద్ధతులు అలవర్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో బుధవారం ఆయన అగ్రిటెక్ సౌత్ 20 24 పోస్టర్ను ఆవిషరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ...
మెదక్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. గురువారం మాసాయిపేట, వెల్దుర్తి మండలాల పరిధిలోని హాకీంపేట, ఉప్పులింగాపూర్ గ్రామా�
పటిష్టమైన ప్రజాస్వామ్య పాలన నిర్వహించేందుకు, సమర్థవంతమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం ఓటు ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మెదక్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్
జిల్లా అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలుస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాటు
స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడిన సుస్థిర ప్రజాస్వామ్యాన్ని ఒక ఓటుతోనే సాధించుకోగలమని, అలాంటి ఓటరు డే ను మనందరం పండుగలా నిర్వహించుకోవడం హర్షణీయమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.