క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబర్చాలని మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు అన్నారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు ఆదివారం రామాయంపేట గజ్వేల్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో 80 మంది విద�
ఆడపిల్లలపై వివక్షను రూపుమాపాలని, బాల్యవివాహాలను అరికట్టాలని, అందుకు ప్రతిఒకరూ కంకణబద్ధులై ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బేటీ బచావో-�
భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రక్రియలో ఓటు హకు ఎంతో విలువైనదని, ఓటుతో దేశాన్ని, భవిష్యత్తును మార్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
నూతన పద్ధతులు అలవర్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో బుధవారం ఆయన అగ్రిటెక్ సౌత్ 20 24 పోస్టర్ను ఆవిషరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ...
మెదక్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. గురువారం మాసాయిపేట, వెల్దుర్తి మండలాల పరిధిలోని హాకీంపేట, ఉప్పులింగాపూర్ గ్రామా�
పటిష్టమైన ప్రజాస్వామ్య పాలన నిర్వహించేందుకు, సమర్థవంతమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం ఓటు ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మెదక్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్
జిల్లా అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలుస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాటు
స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడిన సుస్థిర ప్రజాస్వామ్యాన్ని ఒక ఓటుతోనే సాధించుకోగలమని, అలాంటి ఓటరు డే ను మనందరం పండుగలా నిర్వహించుకోవడం హర్షణీయమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒకరూ కృషిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వల�
ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో
రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావే�
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో బుధవారం రోడ్డు సేఫ్టీ కమిటీ అధికారులతో ఆయన సమీక్షా
డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ ట్రస్ట్)లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
సీఎంఆర్ ఈనెల 31 వరకు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జిల్లాలో అధికశాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ఆయన సమ
రానున్న లోక్సభ ఎన్నికల-24ను దృష్టిలో ఉంచుకుని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మెదక్ పార్లమెం�