మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. నామినేషన్ల ప్రక్�
వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా, ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన శివ్వంపేట జిల్లా పరిషత్ ఉన్న
హవేళీఘనపూర్ శివారులోని వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం మెదక్ 34, నర్సాపూర్ 37 నియోజకవర్గాల కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా పరిశీలించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ
వానకాలం ధాన్యం కొనుగోలుకు మెదక్ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 392 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఈ సీజన్లో మొత్తం 5.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైత�
ప్రజల రక్షణ, దేశభద్రత పోలీసుల లక్ష్యమని, పోలీసులు ప్రాణాలకు తెగించి ఎన్నో త్యా గాలు చేస్తూ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయం లో ఎస్పీ ఆధ్వ�
ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు సయ్యద్ ఇష్ర�
పువ్వులను పూజించే గొప్ప సంసృతి తెలంగాణలో ఉందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో స్వీప్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్�
వందశాతం ఓటింగ్ లక్ష్యంతో పనిచేయాలని మెదక్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ మండలంలోని రాజ్పల్లిలో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా�
కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భం గా మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉం టుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజ ర్షి షా తెలిపారు.
బీఆర్ఎస్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రేమ సీఎం కేసీఆర్కు తప్పా మరో ప్రాంతానికి చెం దిన వారికి ఎందుకుంటుందని ప్ర�
ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలని, లిస్టులో తప్పులను సరిదిద్దాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఆయన రామాయంపేటలో సుడిగాలి పర్యటన చేపట్టారు.
సాధారణ ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పా ట్లు సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి హవేళీఘనపూర్లోని వైపీఆర్ ఇంజి�
జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని, సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని మెదక్ జడ్పీచైర్పర్సన్ హేమలత అన్నారు. నూతన సమీకృత కలెక్టరేట్లో జడ్పీచైర్పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య