రైతులోకం పరవశించింది.. ఒక్కచోట చేరి జాతర చేసుకున్నది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన రైతు దినోత్సవం పండుగను తలపించింది. వేలాది మంది రైతులు వేడు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులకు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు వివరించడంలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో నిమగ్నమవ్వాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం శివ్వంపేటలోని వెంకటరమణ రైస్ మిల్లు, పీఏసీఎస్ కేంద్రాన్ని, గోమార
తెలుగు సాహితీరంగానికి జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథ సూరి పేరిట మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ వర్సిటీని మూడు కోర్సులతో
తెలుగు సాహితీరంగానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచాల మల్లినాథ సూరి పేరిట ఆయన స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చ�
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉమ్మడి చేగుంట మండలంలోని పోతాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం, నర్స�
వానకాలంలో సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ముందస్తు ప్రణాళిక చేసుకుని, సరఫరాకు సిద్ధంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స
ప్రభుత్వం మహిళల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం శివ్వంపేట పీహెచ్సీలోని ఆరోగ్య మహిళా కేంద్రా�
ప్రజా రవాణాలో భద్రత ముఖ్యమని, అనుమతి లేని వాహనాలలో ప్రజా రవాణా చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర�
పజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు రాజర్షి షా, శరత్కుమార్ అన్నారు. కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు �
పౌర సరఫరాల శాఖకు పెండింగ్ ఉన్న 36,527 మెట్రిక్ టన్నుల సీఏంఆర్ ధాన్యాన్ని మరాడించి లక్ష్యం మేరకు పక్షం రోజుల్లో బియ్యాన్ని గోదాములకు తరలించాలని రారైస్ మిల్లర్లను ఆదేశించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి ష�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మెరుగైన medicineఅందించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా వైద్య సిబ్బంది అంకితభావ