బీఆర్ఎస్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రేమ సీఎం కేసీఆర్కు తప్పా మరో ప్రాంతానికి చెం దిన వారికి ఎందుకుంటుందని ప్ర�
ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలని, లిస్టులో తప్పులను సరిదిద్దాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఆయన రామాయంపేటలో సుడిగాలి పర్యటన చేపట్టారు.
సాధారణ ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పా ట్లు సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి హవేళీఘనపూర్లోని వైపీఆర్ ఇంజి�
జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని, సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని మెదక్ జడ్పీచైర్పర్సన్ హేమలత అన్నారు. నూతన సమీకృత కలెక్టరేట్లో జడ్పీచైర్పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రానున్న ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించనున్నదని, మెదక్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల సన్నద్ధత వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్, జిల్ల
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు (ఎలక్ట్రోరల్ అబ్జర్వర్), రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జ�
మెదక్కు త్వరలో ఔటర్ రింగ్రోడ్డు అందుబాటులోకి రానున్నదని, రూ.305 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీని�
పెద్దశంకరంపేట శివారులో నిర్మించిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. చివరిదశలో కొనసాగుతున్న పనులను ఆదివారం ఆయన పరిశీలించారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం నిర్వహించిన ‘టెట్' సజావుగా జరిగింది. మొదటి పేపర్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవగా గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
దేశంలోనే ఎక్కడాలేని సుపరిపాలన కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ రాజర్షి షా, ఉమ్మ డి మెదక్ జిల్లా పం
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీతో
వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందించి లబ్ధి చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు.
కొత్త కలెక్టరేట్ నుంచి పాలన ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాల భవనాలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ వేద�
స్వరాష్ట్రంలో మన ప్రగతికి తార్కాణం కలెక్టరేట్ సముదాయమని, కొన్ని రాష్ర్టాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్లే పెద్దవని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు అన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మ