కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రానున్న ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించనున్నదని, మెదక్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల సన్నద్ధత వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్, జిల్ల
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు (ఎలక్ట్రోరల్ అబ్జర్వర్), రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జ�
మెదక్కు త్వరలో ఔటర్ రింగ్రోడ్డు అందుబాటులోకి రానున్నదని, రూ.305 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీని�
పెద్దశంకరంపేట శివారులో నిర్మించిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. చివరిదశలో కొనసాగుతున్న పనులను ఆదివారం ఆయన పరిశీలించారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం నిర్వహించిన ‘టెట్' సజావుగా జరిగింది. మొదటి పేపర్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవగా గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
దేశంలోనే ఎక్కడాలేని సుపరిపాలన కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ రాజర్షి షా, ఉమ్మ డి మెదక్ జిల్లా పం
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీతో
వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందించి లబ్ధి చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు.
కొత్త కలెక్టరేట్ నుంచి పాలన ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాల భవనాలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ వేద�
స్వరాష్ట్రంలో మన ప్రగతికి తార్కాణం కలెక్టరేట్ సముదాయమని, కొన్ని రాష్ర్టాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్లే పెద్దవని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు అన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మ
తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొకల సంరక్షణ బాధ్యత అధికారులదేనని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో జిల్లాలో తెలంగాణక�
ఈ నెల 19న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం మెదక్ కల�
ఇదీ ఆరంభమే.. ప్రక్రియ ప్రారంభమైంది.. అర్హులైన వారందరికీ రూ. లక్ష సాయం అందిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కుల వృత్త�
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే పల్లె దవాఖాన లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మం గళవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో పల్లె దవాఖాన, మనఊరు- మనబడికి �