కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి నిర్వాహకులకు సూచించారు. కొత్తపల్లి మండలం మలాపూర్, బద్దిపెల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో
పదో తరగతి మూల్యాంకనానికి వివిధ కారణాలు చూపుతూ గైర్హాజరైన ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఇప్పటికే కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో 62 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, తాజాగా మరికొందరిపై
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.చొప్పదండి మండలం వెదురుగట్టలో సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి లాంఛనంగా ప్రారంభించారు. వారం తర్వాతనే కొనుగోళ్లు ముమ్మరం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
వేసవిలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. వేసవి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవ�
హోలీ వేడుకలను జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా, జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లు, మండలాల్లోని గ్రామాల్లో యువత, చిన్నా పెద్దా అందరూ వేడుకల్లో పరస్పరం రంగులు చల్లుకొ�
ప్రైవేటు పరిశ్రమలు, విద్యాసంస్థల్లో జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు వారధి సొసైటీ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్�
ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం తరలించినా, పంపిణీ చేసినా టోల్ఫ్రీ నంబర్లు 1950, 18004254731కు సమ�
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజావాణికి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ పమేలా సత్పతి�
పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఓ మాజీ ఎంపీటీసీకీ రూ.ఐదు లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజాపాలన దరఖాస్తులపై జిల్లాలో నిశిత పరిశీలన చేపడుతున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం జరుగకుండా తగిన చర్యలు �
ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుకలు వేయించాలని తల్లిదండ్రులకు కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ సూచించారు. పోలి యో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ�