అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ మండలంలోని జూబ్లీన�
వారంతా పదో తరగతి పరీక్షలు రాశారు.. రెండు, మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు.. ఆ తర్వాత తిరిగి పరీక్ష రాయాలనే ఆలోచన వారికి రాలేదు.. పరీక్ష ఫీజు చెల్లించలేదు.. ఏదో ఓ పని చేసుకుందామనే భావనతో ఉన్నారు. పిల్లలు పరీక్ష
జిల్లాలో ఓటరు నమోదు జాబితాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పూర్తి చేసి, నివేదికలు పంపాలని సంబంధితాధికారులను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్�
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం కృషి చేస్తున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై �
ఈ నెల 25 నుంచి మే 2 వరకు జరుగనున్న ఓపెన్ సూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి నిర్వాహకులకు సూచించారు. కొత్తపల్లి మండలం మలాపూర్, బద్దిపెల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో
పదో తరగతి మూల్యాంకనానికి వివిధ కారణాలు చూపుతూ గైర్హాజరైన ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఇప్పటికే కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో 62 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, తాజాగా మరికొందరిపై
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.చొప్పదండి మండలం వెదురుగట్టలో సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి లాంఛనంగా ప్రారంభించారు. వారం తర్వాతనే కొనుగోళ్లు ముమ్మరం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
వేసవిలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. వేసవి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవ�
హోలీ వేడుకలను జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా, జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లు, మండలాల్లోని గ్రామాల్లో యువత, చిన్నా పెద్దా అందరూ వేడుకల్లో పరస్పరం రంగులు చల్లుకొ�
ప్రైవేటు పరిశ్రమలు, విద్యాసంస్థల్లో జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు వారధి సొసైటీ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్�
ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం తరలించినా, పంపిణీ చేసినా టోల్ఫ్రీ నంబర్లు 1950, 18004254731కు సమ�