గణతంత్ర వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.
నగరంలోని అల్ఫోర్స్, శ్రీచైతన్య విద్యా సంస్థలతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటరు నమోదులో బూత్ స్థాయి అధికారులు పాటిస్తున్న నిబంధనలను అడిగి తె�
జిల్లాలో గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రోగులకు సేవలందించాల్సిన కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని పలువురు వైద్యులు, సిబ్బంది వర్గాలుగా విడిపోయి.. పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జడ్పీ �
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న పలువురు వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ పమేల సత్పతి కొరడా ఝులిపించారు. కొంత కాలంగా ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు వైద్య అధికారుల నుంచి పరస్పరం వెల్లువెత్తుతున్న ఆరోప�
స్వాతంత్య్ర ఉద్యమంలో వడ్డే ఓబన్న చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శమని కలెక్టర్ పమేలా సత్పతి కొనియాడారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఓబన్న జయంతి వేడుకలు నిర్వహ
రైతులు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సంక్రాంతిని పురస్కరించుకొని నగరంలోని కరీంనగర్ డెయిరీలో బుధవారం రైతు కుటుంబాల మహిళలకు ముగ్గుల ప
సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ డెయిరీలో బుధవారం నిర్వహించిన రంగవల్లులు అలరించాయి. రైతు కుటుంబాల మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క రంగుల్లో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దారు.
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తి, కేశవపట్నం, హుజూరాబాద్లో జర
అంధులను ఆదర్శంగా తీసుకుంటే అద్భుత విజయాలు సాధించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని గురువారం నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయం సమీపంలో గల బ్రెయిలీ విగ్
ఆరుతడికి ప్రాధాన్యమివ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులను కోరారు. ఆదివారం ఆయన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, ఈఎన్సీ శంకర్తో కలిసి లోయర్ మానేర�
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవసేన, జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి పేర్కొన్నారు. అర్హులందరూ ఈ అవకాశాన్న