స్వాతంత్య్ర ఉద్యమంలో వడ్డే ఓబన్న చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శమని కలెక్టర్ పమేలా సత్పతి కొనియాడారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఓబన్న జయంతి వేడుకలు నిర్వహ
రైతులు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సంక్రాంతిని పురస్కరించుకొని నగరంలోని కరీంనగర్ డెయిరీలో బుధవారం రైతు కుటుంబాల మహిళలకు ముగ్గుల ప
సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ డెయిరీలో బుధవారం నిర్వహించిన రంగవల్లులు అలరించాయి. రైతు కుటుంబాల మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క రంగుల్లో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దారు.
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తి, కేశవపట్నం, హుజూరాబాద్లో జర
అంధులను ఆదర్శంగా తీసుకుంటే అద్భుత విజయాలు సాధించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని గురువారం నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయం సమీపంలో గల బ్రెయిలీ విగ్
ఆరుతడికి ప్రాధాన్యమివ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులను కోరారు. ఆదివారం ఆయన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, ఈఎన్సీ శంకర్తో కలిసి లోయర్ మానేర�
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవసేన, జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి పేర్కొన్నారు. అర్హులందరూ ఈ అవకాశాన్న
సెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కౌంటింగ్ పరిశీలకులు సీఆర్ ప్రసన్న, ఎస్ జేడ, మనీష్ కుమార్ లోహన్ సమక్షంలో పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ �
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం పోలింగ్ సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బంద�
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు సహకరించాలని అధికారులకు, సిబ్బందికి నూతన కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం కట్టుదిట్టంగా నిర్వహించారు. 28,909 మంది అభ్యర్థులకు గాను 20,128మంది హాజరయ్యారు.