ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, ఇంకా ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడేందుకు ఉపయోగపడే ఆపదమిత్ర వలంటీర్ల ఎంపిక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించార�
కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల గోడౌన్ను కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్లో కొనసాగుతున్న రెండో స్థాయి తనిఖీ కార్యక్రమాన్ని పరిశీలించి,
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చేనేత వస్ర్తాలను ఆదరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టర్ను ఆమె చాంబర్లో కలిశారు.
హరితహారంలో భాగంగా జిల్లాలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె హరితహారంపై సంబంధిత అధికారులతో సమీక్షించా
త కార్మికులకు ఎలాంటి సెక్యూరిటీ, మార్టిగేజ్ అవసరం లేకుండా ముద్ర రుణాలు అందజేస్తున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం చేనేత కార్మికుల కోసం కొత్తగా రూపొం�
దివ్యాంగ పిల్లలకు అండగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి భరోసానిచ్చారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని మానసిక దివ్యాంగుల పాఠశాలను సోమవారం సాయంత్రం ఆమె సందర్శించారు.
గణతంత్ర వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.
నగరంలోని అల్ఫోర్స్, శ్రీచైతన్య విద్యా సంస్థలతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటరు నమోదులో బూత్ స్థాయి అధికారులు పాటిస్తున్న నిబంధనలను అడిగి తె�
జిల్లాలో గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రోగులకు సేవలందించాల్సిన కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని పలువురు వైద్యులు, సిబ్బంది వర్గాలుగా విడిపోయి.. పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జడ్పీ �
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న పలువురు వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ పమేల సత్పతి కొరడా ఝులిపించారు. కొంత కాలంగా ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు వైద్య అధికారుల నుంచి పరస్పరం వెల్లువెత్తుతున్న ఆరోప�