పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ మ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. ఊరూరా ప్రత్యేకాధికారులు మువ్వన్నెల పతాకాలను ఆవిష్కరించారు. కరీంనగర్ సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్�
రైతులు విభిన్న రకాల కంపెనీల పత్తి విత్తనాలను సాగుకు వాడాలని, ఒకే రకంపై ఆధారపడవద్దని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం నగరంలోని గాంధీరోడ్లో వైష్ణవి, మారెట్ రోడ్లో రెడ్డి విత్తనాలు, పురుగుమం�
ప్రైవేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యాధికారులు, సిబ్బంది సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ ఇప్పుడు హరితహననంగా మారిపోయింది. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుని అప్పటి సర్కారు పచ్చదనం పెంపునకు కృషి చేయగా, కాంగ�
కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ సోమవారం జరుగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్లో తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి సూచించారు.
ఈ నెల 13న నిర్వహించే లోక్సభ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేరొన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో పార్లమెంట
అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ మండలంలోని జూబ్లీన�
వారంతా పదో తరగతి పరీక్షలు రాశారు.. రెండు, మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు.. ఆ తర్వాత తిరిగి పరీక్ష రాయాలనే ఆలోచన వారికి రాలేదు.. పరీక్ష ఫీజు చెల్లించలేదు.. ఏదో ఓ పని చేసుకుందామనే భావనతో ఉన్నారు. పిల్లలు పరీక్ష
జిల్లాలో ఓటరు నమోదు జాబితాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పూర్తి చేసి, నివేదికలు పంపాలని సంబంధితాధికారులను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్�
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం కృషి చేస్తున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై �
ఈ నెల 25 నుంచి మే 2 వరకు జరుగనున్న ఓపెన్ సూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.