తెలంగాణలోని ప్రతి పల్లెలో కవులు, కళాకారులు ఉన్నారని, సాహితీ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి క�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా అంతటా చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు గురువారం ఊరూరా జనం తరలివచ్చి సందడి చేశారు.
రామానందతీర్థ ఇన్స్టిట్యూట్ పకన ఉన్న ఈ చెరువు చుట్టూ కొండలతో పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ ఇటీవల పర్యటించిన కలెక్టర్ పమేలా సత్పతి ఈ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించార
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని అన్నంపట్ల గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం, సుకన్య సమృద్ధి యోజన,
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న వార్షిక పరీక్షలకు విద్యాశాఖ సన్నద్ధమైనది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్ల�
సమాజంలో మహిళలు, బాలికలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర హింసకు గురవుతూనే ఉన్నారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే సఖీ, భరోసా లాంటి కేంద్రాలను ఏర్పాటు చేసిం ది.
: ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుం�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని గుండాల మండలంతుర్కల షాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా �
నాటాలన్న యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి ఆలోచనను అభినందించిన ఎంపీ సంతోష్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లో నార్మల్ డెలివరీ అయిన ప్రతిసారి �
యాదాద్రి ఆలయ పునఃప్రారంభం దిశగా వేగంగా పనులు పంచ కుండాత్మక యాగానికి యాగశాల నిర్మాణం పూర్తి భద్రతపై కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ మహేశ్ భగవత్ సమీక్ష యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభానికి సంబంధించిన పను
Governor Tamilisai | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థినులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సోమవారం ముగ్గురు విద్యార్థినులకు సైకిళ్లు బహూకరించారు. గత సంవత్సరం నవంబర్ 30న గౌస్ నగర్కు చెందిన ఎన్. స్ఫ�