సెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కౌంటింగ్ పరిశీలకులు సీఆర్ ప్రసన్న, ఎస్ జేడ, మనీష్ కుమార్ లోహన్ సమక్షంలో పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ �
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం పోలింగ్ సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బంద�
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు సహకరించాలని అధికారులకు, సిబ్బందికి నూతన కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం కట్టుదిట్టంగా నిర్వహించారు. 28,909 మంది అభ్యర్థులకు గాను 20,128మంది హాజరయ్యారు.
తెలంగాణలోని ప్రతి పల్లెలో కవులు, కళాకారులు ఉన్నారని, సాహితీ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి క�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా అంతటా చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు గురువారం ఊరూరా జనం తరలివచ్చి సందడి చేశారు.
రామానందతీర్థ ఇన్స్టిట్యూట్ పకన ఉన్న ఈ చెరువు చుట్టూ కొండలతో పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ ఇటీవల పర్యటించిన కలెక్టర్ పమేలా సత్పతి ఈ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించార
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని అన్నంపట్ల గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం, సుకన్య సమృద్ధి యోజన,
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న వార్షిక పరీక్షలకు విద్యాశాఖ సన్నద్ధమైనది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్ల�
సమాజంలో మహిళలు, బాలికలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర హింసకు గురవుతూనే ఉన్నారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే సఖీ, భరోసా లాంటి కేంద్రాలను ఏర్పాటు చేసిం ది.
: ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుం�