Allu Aravind | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆనారోగ్యానికి
తాండూరు : తాండూరు పట్టణంలోని శారదబాయి అనే మహిళ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు. దవాఖానలో ఆమె వైద్యం కోసం ఎక్కువ ఖర్చు అవుతుందని వైద్యులు సూచించడంతో సహాయ �
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని బద్నాపూర్ గ్రామానికి చెందిన మంజులకి రూ. 31 వేలు, మాడ్గుల్ మండ�
ఘట్కేసర్ రూరల్, నవంబర్ 16 : ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి తెలిపారు. అవుషాపూర్ గ్రామానికి చెందిన గుర్రం బాలమ్మ ఇటీవల వైద్య సహాయ నిమిత�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రమేశ్ ఆనారోగ్యానికి గుర
కీసర, నవంబర్ 13 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటున్నదని గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన సోమని అరుణ అనారోగ్య నిమిత్తం స�
చేవెళ్ల టౌన్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా మారిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మోకిల గ్రామానికి చెందిన హనుమంత్రెడ్డికి సంబంధించిన రూ. 60వేల విలువ గల సీఎం సహాయ న�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడు తండాకు చెందిన దర్జీనాయక్కి రూ. 12వేలు ముఖ్యమంత్రి సహ�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలబ్ధిదారులకు చెక్కులు పంపిణీ.. మేడ్చల్, నవంబర్ 9 : ‘సీఎం సహాయనిధి’ పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని 17వ వార్డుకు చెందిన మహేశ్వ�
Letter of Credit అమీర్పేట్ : నిరుపేదల తక్షణ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సీఎం రిలీఫ్ ఫడ్ ఎంతగానో తోడ్పడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. అమీర్పేట్కు చెందిన సర్దార్ కిరణ్సింగ్ గత కొద్ద