యాలాల : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతు దవాఖానలో చికిత్స తీస
మాడ్గుల/ఆమనగల్లు : సీఎం రిలిఫ్ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శుక్రవారం మాడ్గుల మండలంలోని పలువురు బాధితులకు సీఎం రిలిఫ్ఫండ్ చెక్కులను ఆయన ని
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలంలోని ఎల్లమ్మతండా గ్రామానికి చెందిన ఎస్. నానుకు రూ. 60వేల�
షాద్నగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఓ వరంగా మారిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదారులకు సీఎం ర�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంద ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన గ్రామానికి చెందిన మల్లేశ్ ఆనారోగ్యానికి
తుర్కయాంజాల్ : రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కొహెడ గ్రామానికి
కొడంగల్ : పేద ప్రజల ఆరోగ్యాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడికి చికిత్స నిమిత్తం ఎల్వోసీ
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు బాధితులకు శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సీఎం రిలిఫ్ ఫండ్ ద్వారా మంజురైన చెక్కులను పంపిణీ చేశారు. మాడ్గుల మండలంలోని ఫిరోజ్ నగర్కు చెందిన రమేశ�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని అన్మాస్పల్లి గ్రామానికి చెందిన అన�
చేవెళ్లటౌన్ : ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పది మంది లబ్ధి�
మాడ్గుల : బాధితులంతా సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో మాడ్గుల మండలంలోని బ్రాహ్మణ్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులకు చెక�
20 years of TRS | CM KCR | ఒకరోజు కేసీఆర్ హైదరాబాద్లో మెట్లు దిగుతున్నారు. ఇంటి ముందు ఒక ముస్లిం మహిళ నిలుచుని ఉంది. సార్కు సలాం చెప్పి, తన బిడ్డకు ఎంబీబీఎస్ సీటు వచ్చిందనీ, డబ్బు కడితే ఆమెకు చదువుకునే అవకాశం దక్కుతు�