యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని దర్పల్లి గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన నాయిని రాంరెడ్డి అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖాన బ
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పటెల్ చెరువుతండా గ్రామ పంచాయతీకి చెందిన సునితకిషోర్కు వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి ద్వారా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సహకారంతో లక్ష రూపాయల ఎల్వోసీని మంగ
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని టీఆర్ఎస్ యువజనసంఘం జిల్లా నాయకులు కర్నె అరవింద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికీ చెందిన కోడి వీరమ్మ అనార�
బండ్లగూడ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన శైమాల్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్�
తాండూరు : తాండూరు నియోజకవర్గంకు చెందిన నలుగురు లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 5.40లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో వివిధ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా నగరంలోని
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప్పాడు గ్రామానికి చెందిన చతాల చంద్రయ్య అనా�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన శ�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ అన్నారు. మండలంలోని మాల్ గ్రామానికి చెందిన పెంటయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖాన బిల్
కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అంగడిరైచూర్ గ్రామానికి చెందిన ఆశమ్మకు సీఎంఆర్ఎఫ్ పథకం క్రింద రూ. లక్ష 50వేల ఎల్వో�
కొత్తగూడ : నిరుపేదలకు సీఎం సహాయనిధి భరోసా కలిగిస్తుందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం కొత్తగూడ మండలంలోని ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన రామయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ములుగు నియోజకవర్గ ఎమ్
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తోందని సర్పంచ్ శివరాల జ్యోతిరాజు అన్నారు. మండల పరిధిలోని ముకునూరు గ్రామానికి చెందిన కంబాలపల్లి లక్ష్మారెడ్డి అనారోగ్యంతో నగరంల�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన జంగయ్యకి రూ. 22,500లు, బుచ్చయ్యకి రూ. 21వేలు, మాడ్గుల్ మ�
మిర్యాలగూడ: తెలంగాణా రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని ఆ దిశగానే సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార�
మల్హార్ : మల్హార్రావు మండలంలోని తాడీచర్ల గ్రామానికి చెందిన రమ్యశ్రీ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో టీఆర్ఎస�