సికింద్రాబాద్ : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండికి చెందిన ఉమర�
బేగంపేట్ : వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. రాంగోపాల్పేట్ డివిజన్ ఓల్డ్ గాస్మండి బస్తీ�
నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సికింద్రాబాద్, జనవరి 24: సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య భద్రతకు భరోసా నిస్తోందని కంటోన్మ
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య భద్రతకు భరోసా నిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందన్నారు. సోమవారం కా�
పరిగి : పరిగి పట్టణంలోని 5వ వార్డుకు చెందిన కృష్ణమూర్తిచారి అనారోగ్యంతో ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. దవాఖాన ఖర్చులు కోసం ఎల్వోసీకి ఎమ్మెల్యే సహకారంతో దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరు అయింద�
పరిగి : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి అండగా నిలుస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 44మందికి సీఎం రిలీఫ్ ఫం�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన రవళికి రూ. 60వేలు, తలకొండపల్లి మండలం లింగారావుపల్లి గ్రామా�
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లికి చెందిన గ్యార సుమలతకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శుక్రవారం రూ. 1.5లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. సుమలత భర్త మహేశ్ కొన్ని న�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ యమునకి రూ. 17వేలు, జ్యోతికి రూ. 16వేలు, కల్వకుర్తి మండలం సుద్దక
పీడీఎల్ : సీయం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. పెద్దేమూల్ మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ, జనగాం గ్రామానికి చ�
మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి, డిసెంబరు 31: నిరుపేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి ఆదుకుంటున్నదని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సదాశివపేట మాజీ ఎమ్మెల్యే క్యా�
మంచాల : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన కొర కిషన్నాయక్ కుమారుడు అనారోగ్యానికి గురి కార�