కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని పల్లెచెల్క తండా పంచాయతీకి చెందిన సుజాతకి రూ. 60వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం పంపిణీ చేశారు.
కొందుర్గు : పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొందుర్గు మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన రాజనర్సింహారెడ్డి గత కొన్ని రోజుల కిందట ఆనారోగ్�
కొడంగల్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని, కరువు కాలంలో కూడా ప్రజా సంక్షేమానికి ఎటువంటి లోటు రాకుండా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివా�
కొడంగల్ : సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఆరోగ్య భరోసాను కల్పిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణానికి చెందిన బాలప్పకు రూ. 26వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
జనగామ : సీఎం కేసీఆర్ రాష్ర్ట ప్రజలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తు పేదలకు అండగా నిలిచడని మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు అన్నారు. దేవరుప్పుల మండలం వివిధ గ్రామాలకు చెందిన 9మంది లబ్ధిదారు�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన వరలక్ష్మీకి రూ. 26వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ఎమ్మెల్స�
దేవరకొండ : సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం అని టీఆర్ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 12మందికి రూ.3.20లక్షలు సీఎం సహాయ నిధి నుంచి మంజ�
ఎల్బీనగర్, జనవరి 31: సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు �
ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు మంజూరైన �
మియాపూర్ : కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రజలలోనూ భరోసా నెలకొంటుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ, శేరిల
వలిగొండ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఒక వరం అని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి అన్నారు. గురువారం వలిగొండ పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య చికిత్స కోసం మంజూరైన భీమాగాని