రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం/రఘునాథపాలెం, జూన్ 17: ఇంటి జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే నూతన పథకానికి సీఎం కేసీఆర్ త్వరలో శ్రీకారం చుట
టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ఆపదలో ఉన్న వారందరికీ సహాయం అందిస్తున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు చలిమిల ఆనందం ఇటీవల అనారోగ్యం కారణంగా దవ�
ఇబ్రహీంపట్నంరూరల్, మే 31 : ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారు�
మేడ్చల్ కలెక్టరేట్, మే 18 : పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ
జనగామ : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తికి చెందిన రాజు కూతురు సింధూజ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతు�
మంత్రి జగదీశ్రెడ్డి మరోసారి ఔదార్యం చాటారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అండగా న�
Minister Niranjan reddy | ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి భరోసా అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ �
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీలకతీతంగా పథకాలు అందించాలి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం నర్వ, మార్చి 18 : మండలంలోని 19 గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చి�
చెవి శస్త్రచికిత్సకు రూ.12 లక్షలు ఖర్చు రూ.60 వేలు ఇప్పించి చేతులు దులుపుకొన్న ఈటల రూ.4.40 లక్షలు మంజూరు చేయించిన మంత్రి హరీశ్ హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 25: ఆపదలో ఉన్నవారికి నాటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజ�
షాద్నగర్ రూరల్ : తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే పట్టణానికి చెందిన ప్రశాంత్కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60వేల చెక్కును �
వికారాబాద్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం రాత్రి వికారాబాద్ పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు
గుండాల : మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన పసునూరి మహేష్ ఫిట్స్ వ్యాధిలో బాధపడుతూ అనారోగ్యానికి గురి అయ్యారు. దీంతో శుక్రవారం అతనికి మెరుగైన వైద్యం నిమిత్తం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేం