Minister Niranjan reddy | ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి భరోసా అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ �
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీలకతీతంగా పథకాలు అందించాలి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం నర్వ, మార్చి 18 : మండలంలోని 19 గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చి�
చెవి శస్త్రచికిత్సకు రూ.12 లక్షలు ఖర్చు రూ.60 వేలు ఇప్పించి చేతులు దులుపుకొన్న ఈటల రూ.4.40 లక్షలు మంజూరు చేయించిన మంత్రి హరీశ్ హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 25: ఆపదలో ఉన్నవారికి నాటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజ�
షాద్నగర్ రూరల్ : తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే పట్టణానికి చెందిన ప్రశాంత్కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60వేల చెక్కును �
వికారాబాద్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం రాత్రి వికారాబాద్ పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు
గుండాల : మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన పసునూరి మహేష్ ఫిట్స్ వ్యాధిలో బాధపడుతూ అనారోగ్యానికి గురి అయ్యారు. దీంతో శుక్రవారం అతనికి మెరుగైన వైద్యం నిమిత్తం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేం
కడ్తాల : బాధిత కుటంబాలను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన యాదగిరి ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్�
ఇబ్రహీంపట్నం : ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకం కింద వారం పది రోజుల్లోనే రూ. 5 లక్షలు అందజేసి ఆదుకుంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
షాద్నగర్ టౌన్ : ప్రజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని భవానీ కాలనికి చెందిన హరీశ్, సోలిపూర్ గ్రామానికి చెందిన పుష్పమ్మ, బీవీరావునగర్ కా�
చొప్పదండి, ఫిబ్రవరి 8: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన బోడపట్ల ఓదెలుకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. లక్షా 25 వేల ఆర్థిక సా