హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను 81 దేవాలయాలకు 21 లక్షల రూపాయలచెక్కులను �
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 25 : మత కలహాలు సృష్టిస్తున్న బీజేపీని లేకుండా చేస్తేనే రాష్ట్రం బాగు పడుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో టీఆర్ఎస్ జిల్లా నాయ�
మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందేలా చూస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే �
ఇబ్రహీంపట్నం రూరల్, ఆగష్టు 7 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేద ప్రజలకు వరంగా మారిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామానికి చెందిన డేరంగ
ధారూరు,ఆగస్టు 05 : పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేసుకునే వెసులు బాటు కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధిఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం
నల్లగొండ : కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు తోడు దొంగలే..ఏనాడు వారికి ప్రజల సంక్షేమం పట్టదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఫైర్ అయ్యారు. నల్లగొండలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎ
పెద్దశంకరంపేట,ఆగస్టు04 : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీప్�
కరీంనగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాముల అశ్వితకు ముఖ్యమంత్రి సహాయ ని�
కడ్తాల్, జూలై 27 : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్�
జగిత్యాల : సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండల కిష్టంపేట్ గ్రామానికి చెందిన చల్ల సత్యనారాయణకి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం/రఘునాథపాలెం, జూన్ 17: ఇంటి జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే నూతన పథకానికి సీఎం కేసీఆర్ త్వరలో శ్రీకారం చుట