ధారూరు,ఆగస్టు 05 : పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేసుకునే వెసులు బాటు కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధిఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం
నల్లగొండ : కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు తోడు దొంగలే..ఏనాడు వారికి ప్రజల సంక్షేమం పట్టదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఫైర్ అయ్యారు. నల్లగొండలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎ
పెద్దశంకరంపేట,ఆగస్టు04 : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీప్�
కరీంనగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాముల అశ్వితకు ముఖ్యమంత్రి సహాయ ని�
కడ్తాల్, జూలై 27 : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్�
జగిత్యాల : సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండల కిష్టంపేట్ గ్రామానికి చెందిన చల్ల సత్యనారాయణకి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం/రఘునాథపాలెం, జూన్ 17: ఇంటి జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే నూతన పథకానికి సీఎం కేసీఆర్ త్వరలో శ్రీకారం చుట
టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ఆపదలో ఉన్న వారందరికీ సహాయం అందిస్తున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు చలిమిల ఆనందం ఇటీవల అనారోగ్యం కారణంగా దవ�
ఇబ్రహీంపట్నంరూరల్, మే 31 : ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారు�
మేడ్చల్ కలెక్టరేట్, మే 18 : పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ
జనగామ : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తికి చెందిన రాజు కూతురు సింధూజ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతు�
మంత్రి జగదీశ్రెడ్డి మరోసారి ఔదార్యం చాటారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అండగా న�