గులాబీ శ్రేణులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మండలంలోని బొంతపల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గొల్లవీరయ్యయాదవ్ ఇటీవల నల్లవల్లి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు.
నేటి అభినవ గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కొండాపూర్ మండలం లో అనంతసాగర్, సైదాపూర్, మారేపల్లి, మాచేపల్లి, దొబ్బకుంట, శివన్నగూ�
జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే బిగ
ఆపదలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కానుకుంట గ్రామానికి చెందిన ఆకాంక్ష కొంత కాలంగా అనారోగ్