వానలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం, కొత్తగా అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల నుంచి కోరుట్ల నియోజకవర్గానికి రూ.26.98 కోట్లు మంజూరైనట్లు కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల �
గులాబీ శ్రేణులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మండలంలోని బొంతపల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గొల్లవీరయ్యయాదవ్ ఇటీవల నల్లవల్లి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు.