ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సాయం కోరి వచ్చే వారికి ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నారు. సీఎంఆర్ఎఫ్తో పాటు బీఆర్ఎస్ బీమా పథకం ద్వారా ఆర్థికసాయమందించి భర
దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
పేదలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ (అల్గునూర్)లో శుక్రవారం తెల్లవారుజామున ఆయన పర్యటించారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.05 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మారుమూల ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ మహిళ తన భర్తకు శస్త్రచికిత్స చేయించేందుకు హైదరాబాద్కు తీసుకొచ్చింది. దవాఖానలో నేరుగా ఆరోగ్యశ్రీ కౌంటర్కు వెళ్లింది. ఆరోగ్యమిత్రను కలిసింది.