పేదలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ (అల్గునూర్)లో శుక్రవారం తెల్లవారుజామున ఆయన పర్యటించారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.05 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మారుమూల ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ మహిళ తన భర్తకు శస్త్రచికిత్స చేయించేందుకు హైదరాబాద్కు తీసుకొచ్చింది. దవాఖానలో నేరుగా ఆరోగ్యశ్రీ కౌంటర్కు వెళ్లింది. ఆరోగ్యమిత్రను కలిసింది.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 వేల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందించామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.