సీఎం రిలీఫ్ ఫండ్తో రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న 31 మంది
స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం దర్శి�
Satyavathi Rathod | మహబూబాబాద్ : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavathi Rathod ) స్పష్టం చేశారు. మంగళవారం మహబూబాబాద్( Mahabubabad )లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
సీఎం కేసీఆర్తోనే గ్రామాలకు నూతన ఒరవడి రావడం జరిగిందని ఎమ్మె ల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ కేటగిరిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు కేంద
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం సహాయనిధి ఆర్థిక చేయూతనందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 8 మంది బాధితులకు సీఎం రిలీఫ్ నుంచి మంజూ
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోయిలకొండ, మోదీపూర్, జమాల్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించ
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తన నివాసం వద్
నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ సమీపంలో తనకు భూములున్నట్టు నిరూపిస్తే, వారికే రాసిస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంచేశారు.
నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో వివిధ ఆలయాలాభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.