ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఎస్సీ వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ �
గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.130 కోట్ల మేరకు నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూ రి రమేశ్ తెలిపా�
రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదేండ్లలోనే సకల జనుల పెన్నిధిగా మారిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలను పక్కగా అమలు చేస్తుందని రాష్ట్ర కార్మికశ�
అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంల
అనారోగ్యం, ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకున్న వేలాది మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సా�
ఆకలితో ఉన్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టిన వారిని మన జీవితంలో మర్చిపోలేము. అలాంటిది మా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు తిప్పని ఆసుపత్రులు లేవు. అప్పుడు దినదిన గండంలా గడిచేది మా కుటుంబానికి. ఆ పరిస్థితుల్లో మ�
పేదల ఆరోగ్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని, అనారో గ్యంతో కార్పొరేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చు పెట్టినప్పు డు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆదుకుం టున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొ న్నారు. �
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. కోమటిపల్లి మధుతండాకు చెందిన లావుడ్యా లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేక ఆర్థిక ఇబ్బ
బ్రెయిన్ స్ట్రోక్తో నిమ్స్లో చికిత్స పొందుతున్న భాస్కర్కు ముందస్తు వైద్య చికిత్సల నిమిత్తం చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్వోసీని అందజేశారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాల
గతంలో ఎన్నో కష్టాలను చూసిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీగా �
కార్యకర్తలను తమ స్వార్థానికి వాడుకొని వదిలివేసే రాజకీయ పార్టీలే మనకు కనిపిస్తాయి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకుండా గాలికొదిలేస్తాయి.. కానీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇందుకు విరుద్
దివంగత, మాజీ మంత్రి గడ్డెన్న సేవలు చిరస్మరణీయమని, ఆయన లోటు ఎన్నటికీ తీరదని పలువురు నాయకులు పేర్కొన్నారు. భైంసా మండలంలోని లింగా, దేగాం గ్రామాల్లో, మండల పరిషత్ కార్యాలయంలో గడ్డెన 19వ వర్దంతిని ఘనంగా నిర్వహ�
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును రాజకీయాలకు వాడుకోకుండా.. ఆయనపై ప్రేమ ఉంటే నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వారి సమస్యలను తె�
సీఎం రిలీఫ్ ఫండ్తో రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న 31 మంది