వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి సహాయం వెల్లువెత్తుతున్నది. గురువారం పలువురు దాతలు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి చెక్కులను అందజేశారు.
Tollywood | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది.
Chiranjeevi | కేరళ వయనాడ్ విపత్తుల్లో దాదాపు 400మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగు�
Gautam Adani | కేరళ వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త �
CMRF applications | ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు.
CMRF | ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దరఖాస్తులను ఇకపై ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్ ఫర్గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైన్ని రూపొందించారు. సచివాలయంలో సీఎ�
‘సీఎం సర్.. ప్లీజ్ హెల్ప్ మీ’ అని వేడుకున్న క్యాన్సర్ బారిన పడిన చిన్నారి ఆదిల్కు సీఎం రేవంత్రెడ్డి అభయమి చ్చారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘విన్న పాలు వినలే’ శీర్షికన అతడి విషయం వెలుగులోకి రావడం�
పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై ఏ రోజూ ఒక మంచి మాట అననివారు నాతోనే ఇపుడు అంటున్నరు ‘ఆయన ఎంతో చేసిండు తెలంగాణకు. కేసీఆర్ లేని భౌగోళిక తెలంగాణ లేదు, కేసీఆర్ పాత్ర లేని ప్రగతి తెలంగాణ లేదు’ అని.
మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశారు.
పేద రోగులకు వరంగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఇప్పుడు అసహాయంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి నెలన్నర గడిచినా ఒక్కరికీ ఆర్థిక సహాయ చెక్కులు అందలేదు.
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి సంకెళ్లు పడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు విలవిల్లాడుతున్నారు.
రెండేండ్ల కిందట నాకు కరోనా వచ్చింది. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే.. ప్రైవేటు దవాఖానకు వెళ్లమన్నారు. అప్పుచేసి మరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ దవాఖానలో చేర్పించారు.
హనుమంతుడు లేని ఊరు లేదు.. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు.. అంతలా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గడప గడపకూ దాదాపు రెండు నుంచి మూడు పథకాలు అందాయి. దీనికి అభివృద్ధి తోడవడంతో పల్లెలు ప్�