Gautam Adani | కేరళ వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త �
CMRF applications | ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు.
CMRF | ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దరఖాస్తులను ఇకపై ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్ ఫర్గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైన్ని రూపొందించారు. సచివాలయంలో సీఎ�
‘సీఎం సర్.. ప్లీజ్ హెల్ప్ మీ’ అని వేడుకున్న క్యాన్సర్ బారిన పడిన చిన్నారి ఆదిల్కు సీఎం రేవంత్రెడ్డి అభయమి చ్చారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘విన్న పాలు వినలే’ శీర్షికన అతడి విషయం వెలుగులోకి రావడం�
పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై ఏ రోజూ ఒక మంచి మాట అననివారు నాతోనే ఇపుడు అంటున్నరు ‘ఆయన ఎంతో చేసిండు తెలంగాణకు. కేసీఆర్ లేని భౌగోళిక తెలంగాణ లేదు, కేసీఆర్ పాత్ర లేని ప్రగతి తెలంగాణ లేదు’ అని.
మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశారు.
పేద రోగులకు వరంగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఇప్పుడు అసహాయంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి నెలన్నర గడిచినా ఒక్కరికీ ఆర్థిక సహాయ చెక్కులు అందలేదు.
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి సంకెళ్లు పడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు విలవిల్లాడుతున్నారు.
రెండేండ్ల కిందట నాకు కరోనా వచ్చింది. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే.. ప్రైవేటు దవాఖానకు వెళ్లమన్నారు. అప్పుచేసి మరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ దవాఖానలో చేర్పించారు.
హనుమంతుడు లేని ఊరు లేదు.. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు.. అంతలా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గడప గడపకూ దాదాపు రెండు నుంచి మూడు పథకాలు అందాయి. దీనికి అభివృద్ధి తోడవడంతో పల్లెలు ప్�
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కడెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన సిస్టమెటిక్
విద్యార్థుల్లో పోషకాహార లో పాన్ని నివారించి హాజరుశాతం పెంచేందుకే సీఎం కేసీఆర్ ‘అల్పాహార’ పథకాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండల
జంట పట్టణాలతో విలసిల్లుతూ, సేద్యఖిల్లాగా పేరుగాంచిన కోరుట్ల నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో మగ్గిన ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వా�
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చే యూతనందిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 27 మం�