Pamda Rao Goud | పేదల వైద్య సేవలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదుగురు రోజులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.8.55 లక్షల విలు�
CMRF | నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో పేదలకు గ్రామాల్లో అధిక శాతం సీఎం సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందన్నారు.
సూర్యాపేట జిల్లా నాగారం మండలం పరిధిలోని నాగారం బంగ్లా గ్రామానికి చెందిన తోడుసు నాగమల్లు కుమారుడు మణికర్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.60 వేలు మంజూరు కాగా చెక్కును కాంగ్రెస్ మండల నా�
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాల రీత్యా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 41 మంది
ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను ఖమ్మం నగరంలోని గట్టయ్యసెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లా నాయకుడు కొప్పుల చంద్రశేఖర్ అం
CMRF | ఇవాళ రాయపోల్ మండల కేంద్రానికి చెందిన సంఘం కిషన్ దంపతులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.10,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హితువు పలికారు. బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్లోని బీఅర్ఎస్ క్యాంప
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల స్వాహా స్కాం బట్టబయలైంది. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపగా, అందులో ఒకరు కాంగ్రెస్ నాయకుడు కావడం సంచలనం రేపుతున్నది. మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇల్లంత�
KP Vivekanand | ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్య భవిష్యత్తుకు పెన్నిదిగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
మానకొండూర్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ విషయంలో దాదాపు రూ.50 లక్షల కుంభకోణం జరిగినట్లు సమాచారం ఉందని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించి ఎమ్మెల్యే తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సి�
KP Vivekanand | ఆపదలో ఉండి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసే వారికి సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
Marri Rajasekhar Reddy | పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. సీఎంఆర్ఎఫ్కు సం�
తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపే సిఫారసు లేఖలను ఆన్లైన్ ద్వారా పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.