KP Vivekanand | ఆపదలో ఉండి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసే వారికి సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
Marri Rajasekhar Reddy | పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. సీఎంఆర్ఎఫ్కు సం�
తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపే సిఫారసు లేఖలను ఆన్లైన్ ద్వారా పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
తప్పుడు వివరాలతో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుచేసిన వ్యక్తికి హైకోర్టు రూ.5వేలు జరిమానా విధించింది. ఈ మొత్తా న్ని సీఎం రిలీఫ్ఫండ్కు జమచేయాలని ఆదేశించింది.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పవర్లోకి వచ్చిన 11 నెలల కాలంలోనే విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్నదాతలు.. పింఛన్లు రాక వృద్ధులు, దివ్యా�
సీఎం సహాయ నిధికి ఉద్యోగుల ఒకరోజు మూలవేతనాన్ని విరాళంగా జమచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఆదేశాలు జారీచేశారు.
Singareni | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ సాలరీ నుంచి రూ.10.25కోట్ల విరాళం ప్రకటించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేటు దవాఖానలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాయా? నకిలీ బిల్లులు సృష్టించి ఆసలు రోగికే తెలియకుండా సొమ్ము చేసుకున్నాయా? ఇందుకోసం అడ్డదారులు తొక్కాయ
వరద బాధితులను ఆదుకోవడం కోసం సీఎంసహాయ నిధికి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. సచివాయంలో సీఎం రేవంత్రెడ్డిని పలు కంపెనీలకు చెందిన ప్రముఖులు శుక్రవారం కలిసి విరాళాలు అందజేశారు.