CMRF | సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలంలోని
మల్లేశంపల్లి గ్రామానికి చెందిన శివంది ముత్యాలుకు రూ.23000, కుమ్మరి అనితకు ర
CMRF | ముఖ్యమంత్రి సహాయని నిధి చెక్కును శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుమతితో ఆయన తమ్ముడు బాధితుడి కుటుంబానికి అందజేశారు.
Kaleru Venkatesh | పేదలకు అపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తోందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం గోల్నాక క్యాంపు కార్యాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 35 మంది లబ్ధిదారులకు స
MLA KP vivekanand | కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మంజూరు చేయించిన మూడు ఎల్వోసీ పత్రాలను అందజేశారు.
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్�
CMRF | దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన జనగామ బూదయ్యకు బుధవారం రూ. లక్ష 75 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు.
పలు అనారోగ్య సమస్యలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు టెలీ కమ్యూనికేషన్ సభ్�
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.14.66 లక్షల �
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామానికి చెందిన కోట్ల వసుమతికి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన రూ.30,500 చెక్కును గ్రామ పెద్దలు సోమవారం అందజేశారు.