బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురి నుంచి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం వేల్పూర్లో స్వీకరించారు.
రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఎస్బీపల్లి నుంచి కేశంపేట మండల్ కొత్తపేట వరుకు రూ. 20 కోట్ల సీఆర్ఎఫ్ నిధులతో నిర్మించనున్న డబుల�
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని, వైద్య ఖర్చుల కింద బిల్లులతో కూడిన దరఖాస్తులు అందించగానే బాధితులకు సర్కారు చెక్కులు పంపిస్తున్నదని జమ్మికుంట మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్
అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కూచూర్కు చెందిన శేఖర్బాబుకు సీఎంఆర్ఎఫ�
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పేదలకు వరంగా మారింది. ఆపత్కాలంలో అండగా నిలుస్తూ నిరు పేదల్లో భరోసా నింపుతోంది. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్వో రాష్ట్�
స్వరాష్ట్ర పాలనలో గడప గడపకూ సంక్షేమం.. వాడవాడలా అభివృద్ధి చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదలకు ఎల్లప్పుడూ అం డగా నిలిచారని స్పష్టం చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆపదలో ఉన్న పేద ప్రజలకు వరం లాంటిదని, సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
వానలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం, కొత్తగా అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల నుంచి కోరుట్ల నియోజకవర్గానికి రూ.26.98 కోట్లు మంజూరైనట్లు కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల �