తలకొండపల్లి, డిసెంబర్ 2 : బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని తలకొండపల్లి, కడ్తాల, చారకొండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారికి సీఎం రిలీఫ్పండ్ చెక్కులను శుక్రవారం అందజేశారు.
చరికొండకు చెందిన మాదవులుకు రూ.52వేలు, కృష్ణయ్యకు రూ.16వేలు, జంగయ్యకు రూ.40వేలు, ఎక్వాయపల్లికి చెందిన శ్రీశైలంగౌడ్కు రూ.25వేలు, అనితకు రూ.24వేలు, అంజమ్మకు రూ.22వేలు, కనకమ్మకు రూ.21,500, వెంకటయ్యకు రూ.18వేల చొప్పున సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.