స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల నేతలు ఉప ఎన్నికకు సిద్ధ
రాష్ట్ర శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలు ఏర్పడనున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతోపాటు గవర్నర్ కోటా రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ�
ఆయనో విద్యావేత్త. ప్రజాప్రతినిధి కూడా.. ఇంకా చెప్పాలంటే పారాచూట్ లీడర్. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అయిపోవాలి అన్నట్లుగా ఆయన వ్యవహారముంటుంది. ఈ తొందరపాటుతోనే పార్ట�
కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. కొత్తవారికి టికెట్ ఇవ్వొద్దంటూ నిన్నటివరకు అధిష్ఠానానికి సూచించిన సుంకిరెడ్డి వర్గం.. తాజాగా ఇస్తే కల్వకుర్తి సీటు పై ఆశలు వదులుకోండి! అని అల్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకీ లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ సహకారంతో మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రాక్ష వాసవికి రూ.34 వేలు, ఈదులపల�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారని ఆ విద్యాసంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారా�
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉన్నదని నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు క్యామ వెంకటే�
సంఘ సంస్కర్త, విశ్వగురు బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని హన్మాన్ఘడ్ ఆవ
ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన గోపాల్కిషన్కు రూ.60 వేలు, తలకొండపల్లి మండలానికి చె�