పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చే యూతనందిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 27 మం�
ప్రజా శ్రేయస్సే టీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ జవహర్నగర్ లో రూ.15 లక్షల నిధులతో తాగునీటి పైప్�
జబ్బులతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని ముథోల్ ఎమ్మె ల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన జీ నర్సవ్వకు సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, నగదు అందజేత.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. గల్లీగల్లీలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారం.. పెండింగ్ పనులు పూర్తిచేసే�
తెలంగాణ ప్రభు త్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నది. ఇందుకు ఉదాహరణ.. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం కొత్తపల్లికి చెందిన బీజేపీ కార్యకర్తకు సీఎంఆర్ఎఫ్ సాయం అందించారు.
Minister Errabelli | జిల్లాలోని తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల శ్రావణ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన ఆయనకు నిమ్స్ హస్పిటల్లో మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం.. పంచాయతీరాజ్ శాఖ �
సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు భరోసానిస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. పట్టణంలోని మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన పలువురు లబ్ధిదారులకు రూ.69,000 విల
పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా భరోసానిస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 137 మంది లబ్ధిదారులకు రూ.39,06,700ల విలువైన
పేదలను ఆదుకునే గొప్ప మనసున్న నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే నిరుపేదలందరినీ ముఖ్యమంత్రి సహాయ నిధి
ఓ అనాథ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సాయంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. తనలా మరొకరు బాధపడకూడదని భావించిన ఆమె వారికి సాయపడాలన్న ఆలోచనతో ఇటీవల తన జీతం నుంచి సీఎంఆర్ఎఫ్కు రూ.ల�
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని గోధుమకుంట గ్రామంలో మంత్రి మల్లారెడ్డి పలు కాలనీల్లో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలను అడిగ�
మహబూబ్నగర్ పట్టణం లో ధూపదీప నైవేద్య అర్చకుల కోసం ప్రత్యేకంగా అర్చకభవన్ను నిర్మిస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సా యిబాబా మందిరంలో దేవాదాయ, ధ�