పరిగి : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి అండగా నిలుస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 44మందికి సీఎం రిలీఫ్ ఫం�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన రవళికి రూ. 60వేలు, తలకొండపల్లి మండలం లింగారావుపల్లి గ్రామా�
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లికి చెందిన గ్యార సుమలతకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శుక్రవారం రూ. 1.5లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. సుమలత భర్త మహేశ్ కొన్ని న�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ యమునకి రూ. 17వేలు, జ్యోతికి రూ. 16వేలు, కల్వకుర్తి మండలం సుద్దక
పీడీఎల్ : సీయం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. పెద్దేమూల్ మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ, జనగాం గ్రామానికి చ�
మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి, డిసెంబరు 31: నిరుపేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి ఆదుకుంటున్నదని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సదాశివపేట మాజీ ఎమ్మెల్యే క్యా�
మంచాల : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన కొర కిషన్నాయక్ కుమారుడు అనారోగ్యానికి గురి కార�
వికారాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : అనారోగ్యానికి గురైన పేద ప్రజల దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతుందని వికారాబ�
మర్పల్లి : ప్రభుత్వం పార్టీలకు అతితంగా, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ భర్త శ్రీనివాస్రెడ్డ
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన వడ్డేపల
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన ఎట్టయ్యయాదవ్కి రూ. 97,500లు ఎమ్మెల్యే సహకారంతో ముఖ్య
నందిగామ : ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన శ్రీనుకు రూ. 60,000, స్రవంతికి
ఇబ్రహీంపట్నంరూరల్ : పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన దూలం కిరణ్కుమార్ అనారోగ్యంతో నగ