వికారాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : అనారోగ్యానికి గురైన పేద ప్రజల దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతుందని వికారాబ�
మర్పల్లి : ప్రభుత్వం పార్టీలకు అతితంగా, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ భర్త శ్రీనివాస్రెడ్డ
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన వడ్డేపల
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన ఎట్టయ్యయాదవ్కి రూ. 97,500లు ఎమ్మెల్యే సహకారంతో ముఖ్య
నందిగామ : ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన శ్రీనుకు రూ. 60,000, స్రవంతికి
ఇబ్రహీంపట్నంరూరల్ : పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన దూలం కిరణ్కుమార్ అనారోగ్యంతో నగ
శంకర్పల్లి : పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం నవాబ్పేట్ మండలం తన స్వగ్రామమైన చించల్పేట్లో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన అనారోగ�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన బట్టు ముత్తయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. �
ఇబ్రహీంపట్నం : ఆపత్కాలంలోనూ పేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామానికి చెందిన కొంగర మల
హయత్నగర్ రూరల్ : సీఎం సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన సూర్యకళ అనారోగ్యంతో బాధప�
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన మల్లయ్యకి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో రూ. లక్ష
కేశంపేట : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన సురు లలిత అనే మహిళ కుటుంబసభ్యులకు శనివారం 41వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును �
షాద్నగర్ : నిరుపేద ప్రజల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్కు చెందిన సంతోష�
చేవెళ్ల టౌన్ : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారురు మండలం ఓసుపల్లి గ్రామానికి చెందిన