ఇబ్రహీంపట్నంరూరల్ : అత్యవసర సమయాల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటునందిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప
ఖమ్మం : అభివృద్దిలో ఆదర్శంగా మారిన తెలంగాణలో మనం జన్మించడం అదృష్టంగా భావించాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర
నర్సంపేట రూరల్ : అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యా
మంచాల : మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన నర్ల సత్తయ్య వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి రూ. 38వేలు మంజూరు అయ్యాయి. కాగా అట్టి చెక్కును శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన కవితకి రూ. 16వేలు, ముద్విన్ గ్రామానికి చె�
కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని వాసుదేవ్పూర్ గ్రామానికి చెందిన లక్ష్మీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి సహకరంతో రూ.
కొందుర్గు : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందిన బాధితులకు మంజూరైన సీ�
చింతకాని: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిదని ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండలపరిధిలో జగన్నాథపురం గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ కోలేటి సూర్యప్రకాశ్ గృహంలో జరిగిన కార్�
ఆమనగల్లు : ఆమనగల్లు, మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వేరువేరుగా సీఎం రిలీఫ్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. మాడ్గుల మండలం దొడ్లప�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తమ్మలోనిగూడకు చెందిన దొండ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని మల్శెట్టిగూడ గ్రామానికి చెందిన మంకాల చంద్రశేఖర్కు ప్�
చేవెళ్ల టౌన్ : పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని పాల్గుట్ట గ్రామానికి చెందిన వాణి అనారోగ్యంతో నగరంలోని న