మోమిన్పేట : తెలంగాణ ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిలా అదుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ ఆనారోగ్యానిక�
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటి పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన భారతయ్య �
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన చక్ర
దౌల్తాబాద్ : పేద ప్రజలకు రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన హన్మంతు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చిక
నర్మెట : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహాకారంతో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను గురువారం ఎంపీపీ తేజావత్ గో�
ఇబ్రహీంపట్నంరూరల్ : అత్యవసర సమయాల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటునందిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప
ఖమ్మం : అభివృద్దిలో ఆదర్శంగా మారిన తెలంగాణలో మనం జన్మించడం అదృష్టంగా భావించాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర
నర్సంపేట రూరల్ : అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యా
మంచాల : మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన నర్ల సత్తయ్య వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి రూ. 38వేలు మంజూరు అయ్యాయి. కాగా అట్టి చెక్కును శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన కవితకి రూ. 16వేలు, ముద్విన్ గ్రామానికి చె�