ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి యాలాల : సీఎం రీలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. యాలాల మండలం కమాల్పూర్ గ్రామ సర్పంచ్, సీనియర్ నాయకులు బస్
షాద్నగర్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఓ వరంలాంటిదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆఫీసర్స్ కాలనీకి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట�
గీసుగొండ : నిరుపేద ప్రజలకు అండగా ఉంటూ ఆరోగ్య పరిస్థితి బాగలేక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందిన వారికి రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని తన క�
ఇబ్రహీంపట్నం : పేద ప్రజల వైద్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భరోసానిస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన గో�
షాబాద్ : ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం షాబాద్ మండలంలోని చందనవెళ్లి గ్రామానికి చెందిన రాంరెడ్డికి రూ. 2లక్షలు, మల్లేశ్కు ర
పరిగి : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 51 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 19. 83 లక�
కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన శివయ్యకి రూ. 40వేలు, సత్యస్వరూప్కి రూ. 36 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చె�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్కు రూ. 1లక్ష, ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన క
ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్బాంధవుడని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల కేంద్రంఎర్రుపాలెం రైతువేదికలో సీఎంరిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకున్న15 మంది లబ్ధిదారులకు రూ.4.68 లక్షలు విలువ చేసే చెక్
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండలం దొడ్లపహాడ్ గ్రామానికి చెందిన శోభకి రూ. 60వేలు, వెల్దండ మండలం కుందారం తం�
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన శంకర్ రూ. 30వేల�
కొందుర్గు : గ్రామాల్లోని నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం కొందుర్గు మండలానికి చెందిన ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను
బడంగ్పేట : ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 44లోని న్యూ సర�
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలందరికి వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన యాదమ్మకి మ�