కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన పుష్పలతకి రూ.14 వేలు, వెల్దండ మండలం రాచూర్ గ్రా�
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సన్ ఫౌండేషన్ రూ.3 కోట్లు విరాళం అందించింది. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు జెమినీ టీవీ తెలుగు అధినేత పీ కిరణ్ చెక్క
కేశంపేట : నిరుపేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన ఢిల్లీ కృష్ణయ్య అనే వ్యక్తికి శుక్రవారం రూ. 2లక్షల ఎ�
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడు తండా పంచాయతీకి చెందిన కల్యాణీకి రూ.1లక్ష ముఖ్యమంత్రి సహాయనిధి చె�
అర్హులందరికి సీఎంఆర్ఎఫ్ | అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం | ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో ఎంతో మంది పేదలకు వరంలా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
సికింద్రాబాద్: అన్నివర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమపథకాలను తెలంగాణప్రభుత్వం అమలు చేస్తుందని డిప్యూటీస్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజలకోసం అనేక పథకాలను రూ�
సికింద్రాబాద్: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ రూ. 4 లక్షల విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. సీతాఫల్మండికి చెందిన తిరుమలేష్, అడ్డగుట్టకు చెందిన షీలాజోసెఫ్ల కుటుంబ స�
వరంగల్ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ టేకులగూడెం గ్రామానికి చెందిన గడ్డం సామెల్ అనే వ�
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు హైదరాబాద్ జిల్లాకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. తమ ఒకరోజు మూలవేతనం రూ.11,009 సీఎం రిలీఫ్ ఫండ్కు �
జగిత్యాల : సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరం అని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎంపీడీవో ఆఫీస్ వేదికగా 23 మంది లబ్దిదారులకు మంత్రి రూ.06,46,0