హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమ�
హెచ్డీఎఫ్సీ బ్యాంకు | కొవిడ్ నియంత్రణకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు తోడుగా నిలిచింది. కొవిడ్ నియంత్రణ
వరంగల్ రూరల్ : జిల్లాలోని పర్వతగిరి మండలంలో అర్హులైన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం రూ.91.10 లక్షలను పంపిణీ చేశారు. మొత్తం 91 మంది లబ్దిదారులకు ఎమ్�
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట్ గ్రామానికి చెందిన దికొండ స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల విషయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే త�
సిద్దిపేట : సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు మంత్రి హరీశ్రావు మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో 240 మంది లబ్దిదారులకు రూ.85.82 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను హ
పెద్దపల్లి : నిరుపేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పని చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన తమ్మిడవేణి అంజయ్యకు ముఖ్యమం�
వనపర్తి : పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లావ్యాప్తంగా ఉన్న 182 మంది లబ్దిదారులకు రూ.61 లక్షల 38 వేల విలువైన �
హైదరాబాద్ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో లక్ష్మిరాజం చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 60 వేలు మం�
హైదరాబాద్ : ఆల్ ఇండియా సర్వీసెస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి కొవిడ్ సహాయ చర్యల నిమిత్తం రూ.6 లక్షల 50 వేలు అందజేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆల్ ఇండియా సర్�
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ సీఎంఆర్ఎఫ్కు రూ.45,72,836 ఫండ్ అందించింది. బుధవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్కు సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ చెక్ను అందజేశారు