యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసోజు ఇంద్రమ్మ అనే మహిళ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స తీసుకుంటుంది. దవాఖాన బి�
చింతకాని: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నల్లగొండ మహాలక్ష్మికి మధిర ఎమ్మేల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరి అయిన రూ.30వేల చెక్కును కాంగ్రెస్ పార
మధిర: మధిర ఎమ్మెల్యే మల్లు భట్టీవిక్రమార్క చొరవతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. తొర్లపాడు గ్రామ
సీఎంఆర్ఎఫ్ నుంచి 4లక్షలు మంజూరు చెక్కు అందజేసిన మంత్రి హరీశ్రావు ఎల్కతుర్తి, అక్టోబర్ 17: కరోనాతో మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలా
దౌల్తాబాద్ : కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దౌల్తాబాద్ మండలం నంద్యానాయక్ తండా గ్రామానికి చెందిన బాబునాయక్కు రూ. 29వేల ఎల్ఓసిని గురువారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి త�
అంబర్పేట : అంబర్పేట డివిజన్కు చెందిన పి.పూర్ణిమ ఇటీవల అనారోగ్యానికి గురై దవాఖానలో చేరింది. ఆమె దవాఖాన ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.1.50లక్షలు మంజూరయ్యాయి. ఆ చెక్కును గురువారం �
మోమిన్పేట : తెలంగాణ ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిలా అదుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ ఆనారోగ్యానిక�
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటి పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన భారతయ్య �
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన చక్ర
దౌల్తాబాద్ : పేద ప్రజలకు రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన హన్మంతు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చిక
నర్మెట : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహాకారంతో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను గురువారం ఎంపీపీ తేజావత్ గో�