కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పటెల్ చెరువుతండా గ్రామ పంచాయతీకి చెందిన సునితకిషోర్కు వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి ద్వారా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సహకారంతో లక్ష రూపాయల ఎల్వోసీని మంగ
తుర్కయాంజాల్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకొని ఆయా గ్రామాల స్థానిక టీఆర్ఎస్ నాయకులను బాధితులు సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు. వారు ఎమ్మెల్యే �
కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అంగడిరైచూర్ గ్రామానికి చెందిన ఆశమ్మకు సీఎంఆర్ఎఫ్ పథకం క్రింద రూ. లక్ష 50వేల ఎల్వో�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తోందని సర్పంచ్ శివరాల జ్యోతిరాజు అన్నారు. మండల పరిధిలోని ముకునూరు గ్రామానికి చెందిన కంబాలపల్లి లక్ష్మారెడ్డి అనారోగ్యంతో నగరంల�
మల్హార్ : మల్హార్రావు మండలంలోని తాడీచర్ల గ్రామానికి చెందిన రమ్యశ్రీ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో టీఆర్ఎస�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ ఆనారోగ్యానికి గు�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆనారోగ్యానికి
జఫర్గఢ్ : మండలంలోని తమ్మడపల్లి(ఐ)కి చెందిన ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు రడపాక ఆదాం భార్య రడపాక అరుణకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కును మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆదివ�
అంబర్పేట : అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్న బాగ్అంబర్పేట డివిజన్ బతుకమ్మకుంటకు చెందిన కె.దేవేందర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.2లక్షల ఎల్ఓసీ పత్రాన్ని శనివారం వారి కుట�
తాండూరు : తాండూరు పట్టణంలోని శారదబాయి అనే మహిళ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు. దవాఖానలో ఆమె వైద్యం కోసం ఎక్కువ ఖర్చు అవుతుందని వైద్యులు సూచించడంతో సహాయ �
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని బద్నాపూర్ గ్రామానికి చెందిన మంజులకి రూ. 31 వేలు, మాడ్గుల్ మండ�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రమేశ్ ఆనారోగ్యానికి గుర
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని సీతరాంపేట్ గ్రామానికి చెందిన సాతి�
ఆర్కేపురం : సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరంలామారిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్కు చెందిన సంతోషి అనే మహిళ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప