నర్సంపేట రూరల్ : అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యా
మంచాల : మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన నర్ల సత్తయ్య వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి రూ. 38వేలు మంజూరు అయ్యాయి. కాగా అట్టి చెక్కును శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్కు రూ. 1లక్ష, ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన క
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట్ గ్రామానికి చెందిన దికొండ స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల విషయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే త�