పరిగి : కులకచర్ల మండల కేంద్రానికి చెందిన ఆలేటి సాయిలు కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. సమస్య ఎక్కువ కావడంతో చికిత్స నిమిత్తం ఓ దవాఖానలో చేరాడు. దవాఖాన ఖర్చుల కోసం ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయని�
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెంది�
సికింద్రాబాద్ : నిరుపేదల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సహకారంతో బాధితులకు కొండంత భరోసా కలుగుతుంది. రెండు కిడ్నీలు పాడవడంతో నగరంలోని న�
యాలాల : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతు దవాఖానలో చికిత్స తీస
మాడ్గుల/ఆమనగల్లు : సీఎం రిలిఫ్ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శుక్రవారం మాడ్గుల మండలంలోని పలువురు బాధితులకు సీఎం రిలిఫ్ఫండ్ చెక్కులను ఆయన ని
ఇబ్రహీంపట్నం : పేద ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన జిలమోని జంగయ్య అనారోగ్యం
చిల్పూరు : మండల కేంద్రంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన అంకేశ్వరపు స్వరూన్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉండగా వైద్యఖర్చుల నిమ్తితం వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 2లక్షల ఎల్వోసీని కూమారుడి తల్లిదండ�
కొడంగల్ : పేద ప్రజల ఆరోగ్యాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడికి చికిత్స నిమిత్తం ఎల్వోసీ
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసోజు ఇంద్రమ్మ అనే మహిళ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స తీసుకుంటుంది. దవాఖాన బి�
ఇబ్రహీంపట్నంరూరల్ : పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన హనుమంతు లక్ష్మయ్య అనే వ్యక్త
దౌల్తాబాద్ : కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దౌల్తాబాద్ మండలం నంద్యానాయక్ తండా గ్రామానికి చెందిన బాబునాయక్కు రూ. 29వేల ఎల్ఓసిని గురువారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి త�