చిల్పూరు : మండల కేంద్రంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన అంకేశ్వరపు స్వరూన్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉండగా వైద్యఖర్చుల నిమ్తితం వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 2లక్షల ఎల్వోసీని కూమారుడి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే రాజయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ కన్వీనర్ గ్రామశాఖ అధ్యక్షుడు చిట్యాల దయాకర్, ఉప సర్పంచ్ రవి, మాజీ ఉప సర్పంచ్ అరూరి సుధాకర్, అరూరి ప్రదీప్, రాజయ్య, నగేష్, కాంత్రి, భిక్షపతి పాల్గొన్నారు.