ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకే సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన వంశీకి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్వోసీని ఎమ్మెల్యే ఆల బాధిత కుటుంబ సభ�
పహాడీషరీఫ్ : పేదలకు ఎల్లప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్నగర్కు చెందిన మహ్మద్ సాజిద్ గత కొన్నాళ్లుగా క�
షాద్నగర్ రూరల్ : తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే పట్టణానికి చెందిన ప్రశాంత్కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60వేల చెక్కును �
వికారాబాద్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం రాత్రి వికారాబాద్ పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు
గుండాల : మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన పసునూరి మహేష్ ఫిట్స్ వ్యాధిలో బాధపడుతూ అనారోగ్యానికి గురి అయ్యారు. దీంతో శుక్రవారం అతనికి మెరుగైన వైద్యం నిమిత్తం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేం
కడ్తాల : బాధిత కుటంబాలను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన యాదగిరి ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్�
ఇబ్రహీంపట్నం : ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకం కింద వారం పది రోజుల్లోనే రూ. 5 లక్షలు అందజేసి ఆదుకుంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
షాద్నగర్ టౌన్ : ప్రజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని భవానీ కాలనికి చెందిన హరీశ్, సోలిపూర్ గ్రామానికి చెందిన పుష్పమ్మ, బీవీరావునగర్ కా�
కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని పల్లెచెల్క తండా పంచాయతీకి చెందిన సుజాతకి రూ. 60వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి
కొందుర్గు : పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొందుర్గు మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన రాజనర్సింహారెడ్డి గత కొన్ని రోజుల కిందట ఆనారోగ్�
కొడంగల్ : సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఆరోగ్య భరోసాను కల్పిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణానికి చెందిన బాలప్పకు రూ. 26వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
జనగామ : సీఎం కేసీఆర్ రాష్ర్ట ప్రజలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తు పేదలకు అండగా నిలిచడని మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు అన్నారు. దేవరుప్పుల మండలం వివిధ గ్రామాలకు చెందిన 9మంది లబ్ధిదారు�