గోల్నాక : వివిద వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్�
పరిగి : దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన కండెవోని లక్ష్మీ నరాల బలహీనతతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతుండగా, చికిత్స నిమిత్తం రూ. 2లక్షలు ఎల్వోసీ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మంజ
నవాబుపేట : సంక్షేమ పథకాలలో భాగమైన సీఎం సహాయనిధి చెక్కులను నవాబుపేట మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండల కేంద్రానికి చెందిన సతీశ్కి రూ. 31వేలు, శాంతమ్మకి రూ. 24వేలు సీఎంఆర్ఎఫ్ చెక్క�
కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన అంజనేయులుక�
పీడీఎల్ : సీయం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. పెద్దేమూల్ మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ, జనగాం గ్రామానికి చ�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామానికి చెందిన గీతకి రూ. 1,50,000లు, వెల్దండ మండలం రాగాయిపల్లి చెం�
బేగంపేట్ : ముఖ్యమంత్రి సహాయ నిధిని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. బేగంపేట్ డివిజన్కు చెందిన చంద్రశేఖర్, మల్లయ్యలు కొంత కాలం క్రితం అనారోగ్య
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన దేవరకొండ మౌనిక అనే మహిళ ఇటివల అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖా�
పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలోని తమ నివాసంలో 22మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 16.03లక్షలకు సంబంధించిన చెక్కుల�
పెద్దేముల్ : మండల కేంద్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు చిట్టెపు ప్రకాశ్రెడ్డి పార్టీ పటిష్టతకు, నిరుపేదలకు చేసిన సేవలు మరువలేనివని మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మ�
బొంరాస్పేట : మండలంలోని దర్పల్లి గ్రామానికి చెందిన మల్కయ్యకు రూ. లక్ష ఎల్వోసి ఉత్తర్వు కాపీని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో అందజేశారు. మల్కయ్య రోడ్డు ప్ర�
షాద్నగర్ : నిరుపేద ప్రజల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్కు చెందిన సంతోష�