కొడంగల్ : సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఆరోగ్య భరోసాను కల్పిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణానికి చెందిన బాలప్పకు రూ. 26వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
జనగామ : సీఎం కేసీఆర్ రాష్ర్ట ప్రజలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తు పేదలకు అండగా నిలిచడని మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు అన్నారు. దేవరుప్పుల మండలం వివిధ గ్రామాలకు చెందిన 9మంది లబ్ధిదారు�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన వరలక్ష్మీకి రూ. 26వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ఎమ్మెల్స�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన మంకాల లక్ష్మమ్మ
గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పా�
కడ్తాల్ : నూతనంగా మండలంగా ఏర్పడిన కడ్తాల్ పట్టణంలో 30పడకల ప్రభుత్వ దవాఖానకు ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక�
సికింద్రాబాద్ : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండికి చెందిన ఉమర�
ఆర్కేపురం : పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేస్-2 సాయిబాబానగర్కు చెందిన సత
పరిగి : పరిగి పట్టణంలోని 5వ వార్డుకు చెందిన కృష్ణమూర్తిచారి అనారోగ్యంతో ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. దవాఖాన ఖర్చులు కోసం ఎల్వోసీకి ఎమ్మెల్యే సహకారంతో దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరు అయింద�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన రవళికి రూ. 60వేలు, తలకొండపల్లి మండలం లింగారావుపల్లి గ్రామా�
చౌటుప్పల్ రూరల్ : ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పీపల్పహాడ్ గ్రామానికి చెందిన నల్లెంకి �