పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నియోజకవర్గంలోని పలువురు ఆనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం సహాయ
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామానికి చెందిన కోట్ల వసుమతికి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన రూ.30,500 చెక్కును గ్రామ పెద్దలు సోమవారం అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల స్వాహా స్కాం బట్టబయలైంది. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపగా, అందులో ఒకరు కాంగ్రెస్ నాయకుడు కావడం సంచలనం రేపుతున్నది. మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇల్లంత�
CMRF | శస్త్ర చికిత్స చేసుకుని సీఎంఆర్ఎఫ్(CMRF cheque) కోసం దరఖాస్తు చేసుకున్న ఆ లబ్ధిదారిడికి నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్న చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానిపేరున ఇది వరకే వేరొకరు నగ�
అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసీ) ఇప్పించారు. ఎంపీ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన నిర�
నిరుపేద కు టుంబాల్లోని బాధితులు కార్పొరేట్ వైద్యం చేయించుకునేందుకు సీఎంఆర్ఎఫ్ వరమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని మేడికొం డ, ఉత్తనూర్, రాజాపురం, కొత్తపల్లి, భూంపురం తదితర �
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసిన కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను వెనక్కి ఇవ్వకుండా మోసానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
స్వరాష్ట్ర పాలనలో అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం అందడంతోపాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్ప
ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న అభివృద్ధిపై చర్చించే దమ్ములేక ప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ సర్కారు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆపదలో ఉన్న బీజేపీ నేత కుటుంబానికి రూ.లక్ష సీఎంసహాయనిధి మంజూరు చేసి భరోసానిచ్చింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మాజీ సర్పంచ్ గోపిడి ర�