బోథ్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించి, విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లోని తన నివాసంలో గురువార�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, కేసీఆర్ పాలనలో సబ్బండవర్గాల్లో సంతోషం నెలకొన్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర�
తెలంగాణలో సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు కట్టపై శనివారం లబ్ధిదారుల దరహాసం, సంక్షేమ జాతర సాగింది.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం 78మందికి రూ.42,28,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత ఇస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
రుణ పరిమితి పెంపునకు ముందుకు వస్తున్న బ్యాంకర్లు మహిళలు ఆర్థికంగా మరింత ఎదుగాలి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, మే 6: బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో మహిళలు ముందున్నా రని, 97శాతం
తలకొండపల్లి మండలంలో 6 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తలకొండపల్లి, మే 6 : మద్దతు ధర ప్రకటించి రైతులవద్దే ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్
మూసాపేట, మార్చి 30 : అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన ఎర్రంశెట్టి సాగర్ వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.50వేల చెక్కును బుధవారం వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. �
ఆమనగల్లు : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ పథ�