వలిగొండ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఒక వరం అని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి అన్నారు. గురువారం వలిగొండ పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య చికిత్స కోసం మంజూరైన భీమాగాని
కడ్తాల్ : నూతనంగా మండలంగా ఏర్పడిన కడ్తాల్ పట్టణంలో 30పడకల ప్రభుత్వ దవాఖానకు ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక�
ఆమనగల్లు : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీని మర�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని న్యామతాపూర్ గ్రామానికి చెందిన మారెమ్మకి రూ. 20వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎమ్మెల్సీ �
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండల కేంద్రానికి చెందిన సతీశ్కి రూ. 31వేలు, శాంతమ్మకి రూ. 24వేలు సీఎంఆర్ఎఫ్ చెక్క�
కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన అంజనేయులుక�
తల్లాడ :ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం లబ్ధిదారులకు అందించారు. తల్లాడకు చెందిన 17 మంది లబ్ధిదారులకు 5 లక్షలు 66 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంద ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆనారోగ్యాన
కడ్తాల్ : నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన నరేందర్కి రూ. 20వేలు ఎమ్మెల్సీ సహకారంత�
కొత్తూరు : ప్రజారోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే గురువారం సీఎం రిలీఫ్
ఇబ్రహీంపట్నంరూరల్ : పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన దూలం కిరణ్కుమార్ అనారోగ్యంతో నగ
శంకర్పల్లి : పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం నవాబ్పేట్ మండలం తన స్వగ్రామమైన చించల్పేట్లో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన అనారోగ�
ఇబ్రహీంపట్నం : ఆపత్కాలంలోనూ పేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామానికి చెందిన కొంగర మల