దేవరకొండ:పేద, బడుగు,బలహీన వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్ధిక భరోసా కల్పిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలంలోని చిత్రి�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని టీఆర్ఎస్ యువజనసంఘం జిల్లా నాయకులు కర్నె అరవింద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికీ చెందిన కోడి వీరమ్మ అనార�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో వివిధ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా నగరంలోని
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన శ�
జయశంకర్ భూపాలపల్లి : ప్రస్తుతం జరుగుతున్న శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు, రాజ్య సభ సభ్యులతో పార్లమెంట్ సమావేశాలను స్థంభింప చేయించి రాష్ట్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలును సాధించి �
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన జంగయ్యకి రూ. 22,500లు, బుచ్చయ్యకి రూ. 21వేలు, మాడ్గుల్ మ�
చిట్యాల:పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని ఎంపీపీ దావు వినోదా, జెడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు వరికోల్పల్లి గ్రామానికి చెందిన
కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన జనార్దన్గుప్తాకి రూ. 2లక్షలు, వీరమణికి రూ. 1లక్ష, మాడ్గుల్ మండలం కొరతండాకి చె
మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుందని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి ఆయ�
చిట్యాల : సుధీర్ఘకాలం పార్టీలో పని చేసిన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుంభం రవీందర్రెడ్డి గత కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. ఆయన దవాఖాన ఖర్చులు, వారి కుటుంబ పరిస్థితులను సీఎం కేసీఆర్ దృష్�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని సీతరాంపేట్ గ్రామానికి చెందిన సాతి�
చేవెళ్ల టౌన్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా మారిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మోకిల గ్రామానికి చెందిన హనుమంత్రెడ్డికి సంబంధించిన రూ. 60వేల విలువ గల సీఎం సహాయ న�