మేడ్చల్ మల్కాజిగిరి : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంగా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని గోధుమకుంటకు చెందిన బండ మహర్షి ప్రసాద్కు మంజూరైన రూ.35వేల సీఎం రిలీఫ్
నల్లగొండ: జిల్లాలోని చిట్యాల పట్టణ కేంద్రంలో మంగళవారం 5వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 2,3,9,10,12 వార్డుల్లో 50 �
నల్లగొండ : ముఖ్యమంత్రి సహాయ నిధి అభాగ్యులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35మంది బాధితులకు రూ.20లక్షల సీఎం సహాయ నిధి న
వనపర్తి : ముఖ్యమంత్రి సహాయ నిధిపేదలకు వరమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీ�
జగిత్యాల : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. ఆదివారం జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 1,22,500 రూపా�
మహబూబాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతిపక్షణం ప్రజల కోసమే పని చేస్తుందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబాబూబాద్ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పం�
వనపర్తి : తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు.. ప్రతి ఊరిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి ఎమ్�
నల్లగొండ : ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్ పల్లి మండలంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ