మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
పదేండ్లు కాదు... నిరంతరం సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ ప్రజలు నినదిస్తున్నారని పదేండ్లకాలంలో కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాకతో గజ్వేల్ రూపుర
డబల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో వర్ని, కోటగిరి, పొతంగల్, రుద్రూర్కు చెందిన లబ్ధిదారులకు, మోస్రా
రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకూ గూడు కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగ�
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయన
Minister Koppula | ముఖ్యమంత్రి సహాయ నిధి ఓపుణ్య కార్యక్రమం అని, అనేకమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో శనివారం ముఖ్�
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పేట మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
కుంటాల మండల అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండల కేంద్రంలో ‘మన ఊరు-మన బడి’, గజ్జలమ్మ ఆలయంలో గాలిగోపురం, ప్రహరీ, పీహెచ్సీలో వెల్నెస్ సెంటర్, �
ఆరోగ్య సమస్యలతో దవాఖానల చుట్టూ తిరుగుతూ రూ. వేలు, లక్షల్లో డబ్బులను ఖర్చుపెడుతున్న మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 1 : పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా
మేడ్చల్ మల్కాజిగిరి : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంగా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని గోధుమకుంటకు చెందిన బండ మహర్షి ప్రసాద్కు మంజూరైన రూ.35వేల సీఎం రిలీఫ్