రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నగరంలో గురువారం పర్యటించారు. తొలుత తన సిఫార్సుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 13 మంది లబ్ధిదారులకు బుర్హాన్పురంలోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. తరు�
దేవాదుల పంపులు సకాలంలో ఆన్చేసి నీళ్లివ్వలేని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల మధ్య కొట్లాటలతోపాటు రైతుల మధ్య చిచ్చుపెట్టిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి అడ్డుకుంటున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తన నివాసంలో వాంకిడి మండలం పన్గూడ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయికి సీ
అలంపూర్ నియోజవర్గ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నా రు. ఆదివారం బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలంపూర్ నియోజ�
కాంగ్రెస్ పాలనలో సర్కార్ వైద్యం నిర్వీర్యమైందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 104 మందికి రూ. 25 లక్షల సీఎంఆర్ఎఫ�
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రా మాల లబ్ధిదారులకు సీఎంఆర�
నిరంతరం ప్రజల చెంతనే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం అలంపూర్ చౌరస్తాలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
Jagadish Reddy | బీఆర్ఎస్(BRS) పుట్టిందే తెలంగాణ కోసం..కేసీఆర్ది నిర్మాణాత్మక ఆలోచన, కాంగ్రెస్ పార్టీది కూలగొట్టే అరాచక పాలన అని సూర్యాపేట మాజీ మంత్రి, సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
MLA Gopinath | పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్( MLA Gopinath) అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్,షేక్ పేట్ డివిజన్ లకు సంబంధించిన ఐదుగురు లబ్దిదారులకు సీఎంఆ�