అంబర్పేట : అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్న బాగ్అంబర్పేట డివిజన్ బతుకమ్మకుంటకు చెందిన కె.దేవేందర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.2లక్షల ఎల్ఓసీ పత్రాన్ని శనివారం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు.