శస్త్ర చికిత్స చేసుకుని సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ లబ్ధిదారుకు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్న చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానిపేరున ఇది వరకే వేరొకరు నగదు తీసుకున
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అడుగుదామని ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఉల్టా క్లాస్ పీకి పంపినట్టు సమాచారం.
సిరిసిల్ల మున్సిపల్ 8వ వార్డు పరిధిలోని పెద్దూరుకు చెందిన బీజేవైఎం మండల నాయ కుడు మోడుదుల మహేందర్ సతీమణి భాగ్యలక్ష్మికి సీఎం సహాయ నిధి కింద రూ.60 వేలు మంజూరయ్యాయి.
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన ఓంకార్కి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం హైదరాబాద్లో తన నివాసంలో ఎమ్మెల్యే
– లబ్ది దారునికి ఎల్వోసీని అందజేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సికింద్రాబాద్ : ఆపత్కాలంలో ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎం సహాయనిధి ఆపద్భాంధులా మారుతోందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర�
ఆర్కేపురం : ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని సరూర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్రెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్ అంబేద్కర్నగర్కు చెందిన జ
అనారోగ్యంతో మృతిచెందిన మహిళ కుటుంబానికి రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుచేసి మంత్రి కేటీఆర్ పెద్ద మనసు చాటుకొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెకు చెందిన కొస్ని శ్రీనివ
ఆమనగల్లు : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ పథ�
ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు మంజూరైన �
ఆమనగల్లు : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీని మర�