తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ ఆనారోగ్యానికి గు�
శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫ�
మెహిదీపట్నం : ప్రజలకు ప్రభుత్వ పథకాలతో ఎంతో లబ్ధి చేకూరుతుందని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టోలిచౌకికి చెందిన ఎండీ ఖాదీర్ �
అంబర్పేట : అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్న బాగ్అంబర్పేట డివిజన్ బతుకమ్మకుంటకు చెందిన కె.దేవేందర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.2లక్షల ఎల్ఓసీ పత్రాన్ని శనివారం వారి కుట�
ఉస్మానియా యూనివర్సిటీ : ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. ఆపదలో ఉన్న వ�
మియాపూర్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని కష్టనష్టాల్లో తోడుగా నిలిచేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యా
శంషాబాద్ రూరల్ : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దతూప్ర గ్రామానికి చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు ప్రకాశ్ గ�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రమేశ్ ఆనారోగ్యానికి గుర
ఆర్కేపురం : సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరంలామారిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్కు చెందిన సంతోషి అనే మహిళ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప
కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. కాచిగూడ డివిజన్లోని జమాల్బస్తీకి చెందిన వందన (40) గత కొన్ని నెలలుగాఆరోగ�
కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కాచిగూడ డివిజన్ ప్రాంతానికి చెందిన మహ్మాద్ జహింగీర్�