మియాపూర్ : ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం వారి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు �
కట్టంగూర్: సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అంద జేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఈదులూరు గ్రామానికి చెందిన పనస సత్తయ్య అనా ర�
సికింద్రాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం (టీఆర్
జూబ్లీహిల్స్ : రహ్మత్నగర్ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న మీరా భాయ్ అనే వృద్దురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.20వేల చెక్కును మంగళవారం జూబ్లీహిల్స్
సికింద్రాబాద్ : అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సోమవారం కార్యానాలోని తన క్యాంపు కార్యాల�
మైలార్దేవ్పల్లి : పేదల వైద్యం కోసం సీయం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం గగన్ పహాడ్ ప్రాంతానికి చెందిన జే నవనీత సదానంద్క
ఆర్కేపురం : పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్నగర్కు చెంది�
వ్యవసాయ యూనివర్సిటీ : ఆపదలో ఉన్నవారికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడొద్దని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సులేమాన్ నగర్ కాలనీకి చెం�
మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు వైద్యసేవలు అందించడంతో పాటు ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకారం తప్పకుండా ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు.శుక్రవ�
మియాపూర్ : సీఎం సహాయ నిధి పేదలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండకు చెందిన అనూషకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా ఆస్పత్రి ఖర్చుల నిమ�
మెహిదీపట్నం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పశుసంవర్థక,సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్�